News April 26, 2024
ఈనెల 29న చోడవరంలో సీఎం జగన్ బహిరంగ సభ

ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతున్నట్టు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 28న తాడిపత్రి నుంచి ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తారని, ప్రతిరోజు 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటారన్నారు. 29న చోడవరంలో ఉదయం పది గంటలకు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారన్నారు.
Similar News
News April 15, 2026
విశాఖను సౌర హబ్గా తీర్చిదిద్దుతాం: MP భరత్

విశాఖ జిల్లాను సౌర విద్యుత్ హబ్గా తీర్చిదిద్దుతామని MP భరత్ పేర్కొన్నారు. MVPలోని హెలెన్ కెల్లర్ పాఠశాలలో 5KV సోలార్ ప్రాజెక్టును కలెక్టర్ M.అభిషిక్త్ కిశోర్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
News April 15, 2026
విశాఖలో ఒక్కరోజే 2,637 కేసులు నమోదు

విశాఖలోని ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఒక్కరోజే 2,637 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,294, పిలియన్ రైడర్-221, ట్రిపుల్ రైడింగ్- 88, ఓవర్ స్పీడ్-234, సెల్ఫోన్ డ్రైవింగ్-35, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-07, మైనర్ డ్రైవింగ్-1, రాంగ్ పార్కింగ్-183, డ్రంకన్ డ్రైవింగ్-45, సీజ్ అయిన వెహికల్స్-63 ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-588 కేసులతోపాటు, కోర్టులో 50 మందికి జరిమానా విధించారు.
News April 15, 2026
విశాఖలో ఒక్కరోజే 2,637 కేసులు నమోదు

విశాఖలోని ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఒక్కరోజే 2,637 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,294, పిలియన్ రైడర్-221, ట్రిపుల్ రైడింగ్- 88, ఓవర్ స్పీడ్-234, సెల్ఫోన్ డ్రైవింగ్-35, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-07, మైనర్ డ్రైవింగ్-1, రాంగ్ పార్కింగ్-183, డ్రంకన్ డ్రైవింగ్-45, సీజ్ అయిన వెహికల్స్-63 ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-588 కేసులతోపాటు, కోర్టులో 50 మందికి జరిమానా విధించారు.


