News December 2, 2025

ఉత్తరాంధ్రలో పెరిగిన కాలుష్యం

image

ఉత్తరాంధ్రలోని మూడు నగరాల్లో కాలుష్యం పెరిగింది. సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో హిందూపూరం MP పార్థసారథి అడిగిన ప్రశ్నకి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. 2017-18తో పోలిస్తే 2024-25లో ఉత్తరాంధ్రలో గాలి నాణ్యత మరింత దిగజారింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళంలో పరిశ్రమలు వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్ల కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News February 12, 2026

SKLM: ఈనెల 17న చదరంగం పోటీలు

image

జిల్లాక్రీడా ప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17న శ్రీకాకుళం (M) శాంతినగర్ కాలనీలోని ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ మహేష్ బుధవారం తెలిపారు. అండర్-13, 15, 17, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనదలిచిన క్రీడాకారులు
https://sports.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News February 12, 2026

SKLM: ఈనెల 17న చదరంగం పోటీలు

image

జిల్లాక్రీడా ప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17న శ్రీకాకుళం (M) శాంతినగర్ కాలనీలోని ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ మహేష్ బుధవారం తెలిపారు. అండర్-13, 15, 17, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనదలిచిన క్రీడాకారులు
https://sports.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News February 12, 2026

SKLM: ఈనెల 17న చదరంగం పోటీలు

image

జిల్లాక్రీడా ప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17న శ్రీకాకుళం (M) శాంతినగర్ కాలనీలోని ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ మహేష్ బుధవారం తెలిపారు. అండర్-13, 15, 17, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనదలిచిన క్రీడాకారులు
https://sports.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.