News July 7, 2024
ఉత్తరాఖండ్లోనే ఆ ఇద్దరి అంత్యక్రియలు..!

ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని అద్దెకు తీసుకున్న బైకులపై తిరిగి వస్తున్న ఇద్దరు HYD యాత్రికులపై కొండ చరియలు విరిగిపడడంతో చనిపోయిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ పద్మారావునగర్కు చెందిన సత్యనారాయణ(50), నిర్మల్ షాహి(36)తోపాటు మరో ఇద్దరు నార్త్ ఇండియా టూర్కి వెళ్లారు. ప్రమాదంలో వారి మృతదేహాలు బాగా డామేజ్ కావడం, ఓ వ్యక్తి తల కూడా దొరకకపోవడంతో అక్కడే అంత్యక్రియలు చేశారని తెలిసింది.
Similar News
News December 12, 2025
రంగారెడ్డి జిల్లా: 7 మండలాల్లో కాంగ్రెస్ vs BRS

రంగారెడ్డి జిల్లాలో 1stవిడత సర్పంచ్ ఎలక్షన్స్లో BRS, కాంగ్రెస్ పోటీ పడ్డాయి.
☛ శంషాబాద్: 21 GPలకు కాంగ్రెస్ 12, BRS 3, BJP 2
☛ ఫరూక్నగర్: 47GPలకు కాంగ్రెస్ 28, BRS 18
☛ చౌదరిగూడ: 24GPలకు, కాంగ్రెస్ 13, BRS 11
☛ కేశంపేట్: 29లకు, కాంగ్రెస్ 15, BRS 13
☛ కొందుర్గు: 22GPలకు, కాంగ్రెస్ 13, BRS8, BJP 1
☛ నందిగామ: 19GPలకు కాంగ్రెస్ 6, BRS 12
☛ కొత్తూరు: 12GPలకు, కాంగ్రెస్ 9, BRS 3 సర్పంచ్లు గెలిచాయి.
News December 12, 2025
రంగారెడ్డి జిల్లా: 7 మండలాల్లో కాంగ్రెస్ vs BRS

రంగారెడ్డి జిల్లాలో 1stవిడత సర్పంచ్ ఎలక్షన్స్లో BRS, కాంగ్రెస్ పోటీ పడ్డాయి.
☛ శంషాబాద్: 21 GPలకు కాంగ్రెస్ 12, BRS 3, BJP 2
☛ ఫరూక్నగర్: 47GPలకు కాంగ్రెస్ 28, BRS 18
☛ చౌదరిగూడ: 24GPలకు, కాంగ్రెస్ 13, BRS 11
☛ కేశంపేట్: 29లకు, కాంగ్రెస్ 15, BRS 13
☛ కొందుర్గు: 22GPలకు, కాంగ్రెస్ 13, BRS8, BJP 1
☛ నందిగామ: 19GPలకు కాంగ్రెస్ 6, BRS 12
☛ కొత్తూరు: 12GPలకు, కాంగ్రెస్ 9, BRS 3 సర్పంచ్లు గెలిచాయి.
News December 12, 2025
సేఫ్ HYD కోసం చెరువులు కాపాడుకోండి: రంగనాథ్

సేఫ్ HYD కోసం చెరువులు కాపాడుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రకృతి పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణకు ‘CSR’ చేయూత అవసరమని ఆయన ఆకాంక్షించారు. నగరంలో వరదలను నియంత్రించడానికి ఇప్పటికే 6 చెరువుల అభివృద్ధి చేపట్టామని, మరో 14 చెరువులు పునరుద్ధరించనున్నామని స్పష్టంచేశారు. అలాగే నాలా ఆక్రమణలు తొలగించడం, డ్రైన్లలో పూడిక తీయడంతో ఈ ఏడాది వరద ముప్పును చాలా ప్రాంతాల్లో తగ్గించగలిగామని ఆయన వివరించారు.


