News September 11, 2025
ఉపాధ్యాయుడిగా మారిన జగిత్యాల కలెక్టర్

మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల (మినీ గురుకుల) పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం తనిఖీ చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారితో పాఠాలు చదివించి బోధనా స్థితిగతులను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు.
Similar News
News December 13, 2025
రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత: ఎస్పీ నరసింహ

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రచారం ముగియడంతో, స్థానికేతరులు గ్రామాల్లో ఉండరాదని హెచ్చరించారు. పెనపహాడ్, చివ్వెంల, మునగాల తదితర మండలాల్లో ఐదు అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. 1500 మంది సిబ్బందిని నియమించామని ఎస్పీ వెల్లడించారు.
News December 13, 2025
రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత: ఎస్పీ నరసింహ

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రచారం ముగియడంతో, స్థానికేతరులు గ్రామాల్లో ఉండరాదని హెచ్చరించారు. పెనపహాడ్, చివ్వెంల, మునగాల తదితర మండలాల్లో ఐదు అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. 1500 మంది సిబ్బందిని నియమించామని ఎస్పీ వెల్లడించారు.
News December 13, 2025
రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత: ఎస్పీ నరసింహ

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రచారం ముగియడంతో, స్థానికేతరులు గ్రామాల్లో ఉండరాదని హెచ్చరించారు. పెనపహాడ్, చివ్వెంల, మునగాల తదితర మండలాల్లో ఐదు అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. 1500 మంది సిబ్బందిని నియమించామని ఎస్పీ వెల్లడించారు.


