News April 25, 2024

ఎచ్చెర్ల: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

image

ఎచ్చెర్లలోని చిలకపాలెం జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ మజ్జి అచ్చెప్పడు మృతి చెందాడు. పొందూరులోని లోలుగు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. ఆటోను వెనుక నుంచి వ్యాన్ ఢీకొనడంతో అదుపు తప్పి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ఆసుపత్రికి ఆయనను తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 19, 2026

కలెక్టర్ దృష్టికి ఇచ్ఛాపురం సమస్యలు

image

ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ శనివారం నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జనసేన సమన్వయకర్త దాసరి రాజు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇచ్ఛాపురంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మినీ స్టేడియం, బహుదానదిపై కొత్త వంతెన ఏర్పాటు, పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం చేయాలని ఆయన కోరారు. వ్యవసాయ తాగునీటి అవసరాలకు కోసం వంశధార, బహుదనదుల అనుసంధాన ప్రక్రియ చేయాలని కోరారు.

News April 19, 2026

కలెక్టర్ దృష్టికి ఇచ్ఛాపురం సమస్యలు

image

ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ శనివారం నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జనసేన సమన్వయకర్త దాసరి రాజు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇచ్ఛాపురంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మినీ స్టేడియం, బహుదానదిపై కొత్త వంతెన ఏర్పాటు, పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం చేయాలని ఆయన కోరారు. వ్యవసాయ తాగునీటి అవసరాలకు కోసం వంశధార, బహుదనదుల అనుసంధాన ప్రక్రియ చేయాలని కోరారు.

News April 19, 2026

కలెక్టర్ దృష్టికి ఇచ్ఛాపురం సమస్యలు

image

ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ శనివారం నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జనసేన సమన్వయకర్త దాసరి రాజు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇచ్ఛాపురంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మినీ స్టేడియం, బహుదానదిపై కొత్త వంతెన ఏర్పాటు, పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం చేయాలని ఆయన కోరారు. వ్యవసాయ తాగునీటి అవసరాలకు కోసం వంశధార, బహుదనదుల అనుసంధాన ప్రక్రియ చేయాలని కోరారు.