News April 26, 2024
ఎర్రగుంట్ల: పట్టాలు దాటుతుండగా వ్యక్తి మృతి

పెద్దముడియం మండలం చిన్నపసుపులకి చెందిన గొల్ల శ్రీనివాసులు భార్య తులసి పిల్లలతో కలిసి పుట్టినిల్లైన విజయనగరం వెళ్ళింది. వారికోసం వెళ్లిన శ్రీనివాసులు ఇంటికి వచ్చే క్రమంలో గురువారం అందరితో కలిసి నంద్యాలలో ధర్మవరం రైలు ఎక్కారు. జమ్మలమడుగులో దిగాల్సి ఉండగా మరిచిపోయి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో దిగారు. అక్కడి నుంచి బయటకు వెళ్లే క్రమంలో పట్టాలు దాటుతుండగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని మృతి చెందాడు.
Similar News
News April 12, 2026
ప్రొద్దుటూరు: సహజీవనం చేస్తూ ఇద్దరి ఆత్మహత్య.. అప్టేట్.!

ప్రొద్దుటూరు(M) లింగాపురంలో శనివారం <<19626486>>ఇద్దరు ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వీరిని కర్నూలు(D) దేవనకొండకి చెందిన రంగస్వామి(21) విద్యార్థి, ప్రమీల(23)గా గుర్తించారు. ప్రమీలకు వేరే వ్యక్తితో ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు నెలక్రితం లింగాపురంలో భార్యా భర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో సహా ఉంటున్నారు. వీరి ఆత్మహత్యలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
News April 12, 2026
ప్రొద్దుటూరు: సహజీవనం చేస్తూ ఇద్దరి ఆత్మహత్య.. అప్టేట్.!

ప్రొద్దుటూరు(M) లింగాపురంలో శనివారం <<19626486>>ఇద్దరు ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వీరిని కర్నూలు(D) దేవనకొండకి చెందిన రంగస్వామి(21) విద్యార్థి, ప్రమీల(23)గా గుర్తించారు. ప్రమీలకు వేరే వ్యక్తితో ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు నెలక్రితం లింగాపురంలో భార్యా భర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో సహా ఉంటున్నారు. వీరి ఆత్మహత్యలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
News April 12, 2026
ప్రొద్దుటూరు: సహజీవనం చేస్తూ ఇద్దరి ఆత్మహత్య.. అప్టేట్.!

ప్రొద్దుటూరు(M) లింగాపురంలో శనివారం <<19626486>>ఇద్దరు ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వీరిని కర్నూలు(D) దేవనకొండకి చెందిన రంగస్వామి(21) విద్యార్థి, ప్రమీల(23)గా గుర్తించారు. ప్రమీలకు వేరే వ్యక్తితో ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు నెలక్రితం లింగాపురంలో భార్యా భర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో సహా ఉంటున్నారు. వీరి ఆత్మహత్యలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.


