News March 13, 2025
కడపలో చదువుల తల్లి ఇక లేదు

కడపలో బుధవారం హృదయాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. కడపకు చెందిన ఆయేషా ఇంటర్మీడియట్ సెకెండ్ ఇయర్ చదువుతోంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో బుధవారం ఫిజిక్స్ రాస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే సిబ్బంది దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆయేషా పదో తరగతిలో 592, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 425 మార్కులు సాధించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు.
Similar News
News February 18, 2026
రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో: మాజీ MLA

CM చంద్రబాబు, మంత్రులు, పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇష్టానుసారం అసభ్య అభ్యంతరకర పదజాలంతో విమర్శించడం తగదని టీడీపీకి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆక్షేపించారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాచమల్లు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గతంలో ఇలా మాట్లాడిన వారంతా జైళ్లలో ఉన్నారని హెచ్చరించారు.
News February 18, 2026
రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో: మాజీ MLA

CM చంద్రబాబు, మంత్రులు, పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇష్టానుసారం అసభ్య అభ్యంతరకర పదజాలంతో విమర్శించడం తగదని టీడీపీకి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆక్షేపించారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాచమల్లు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గతంలో ఇలా మాట్లాడిన వారంతా జైళ్లలో ఉన్నారని హెచ్చరించారు.
News February 18, 2026
రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో: మాజీ MLA

CM చంద్రబాబు, మంత్రులు, పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇష్టానుసారం అసభ్య అభ్యంతరకర పదజాలంతో విమర్శించడం తగదని టీడీపీకి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆక్షేపించారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాచమల్లు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గతంలో ఇలా మాట్లాడిన వారంతా జైళ్లలో ఉన్నారని హెచ్చరించారు.


