News April 25, 2024
కడప: ‘రాయి వేస్తే పట్టుకున్నారు.. హత్య చేస్తే స్పందించరా’

పులివెందులలో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా జరుగుతుంది. వైఎస్ సునీత బుధవారం వేంపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిందని నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. మరి మాజీ మంత్రి వివేకాను క్రూరంగా హత్య చేసి ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు మద్దతుగా నిలిచి షర్మిలను ఎంపీగా గెలిపించాలన్నారు.
Similar News
News April 12, 2026
ప్రొద్దుటూరు: సహజీవనం చేస్తూ ఇద్దరి ఆత్మహత్య.. అప్టేట్.!

ప్రొద్దుటూరు(M) లింగాపురంలో శనివారం <<19626486>>ఇద్దరు ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వీరిని కర్నూలు(D) దేవనకొండకి చెందిన రంగస్వామి(21) విద్యార్థి, ప్రమీల(23)గా గుర్తించారు. ప్రమీలకు వేరే వ్యక్తితో ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు నెలక్రితం లింగాపురంలో భార్యా భర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో సహా ఉంటున్నారు. వీరి ఆత్మహత్యలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
News April 12, 2026
ప్రొద్దుటూరు: సహజీవనం చేస్తూ ఇద్దరి ఆత్మహత్య.. అప్టేట్.!

ప్రొద్దుటూరు(M) లింగాపురంలో శనివారం <<19626486>>ఇద్దరు ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వీరిని కర్నూలు(D) దేవనకొండకి చెందిన రంగస్వామి(21) విద్యార్థి, ప్రమీల(23)గా గుర్తించారు. ప్రమీలకు వేరే వ్యక్తితో ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు నెలక్రితం లింగాపురంలో భార్యా భర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో సహా ఉంటున్నారు. వీరి ఆత్మహత్యలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
News April 12, 2026
ప్రొద్దుటూరు: సహజీవనం చేస్తూ ఇద్దరి ఆత్మహత్య.. అప్టేట్.!

ప్రొద్దుటూరు(M) లింగాపురంలో శనివారం <<19626486>>ఇద్దరు ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వీరిని కర్నూలు(D) దేవనకొండకి చెందిన రంగస్వామి(21) విద్యార్థి, ప్రమీల(23)గా గుర్తించారు. ప్రమీలకు వేరే వ్యక్తితో ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు నెలక్రితం లింగాపురంలో భార్యా భర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో సహా ఉంటున్నారు. వీరి ఆత్మహత్యలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.


