News February 8, 2025
కరీంనగర్: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుజూరాబాద్లోని ఇందిరానగర్లో జరిగింది. పోలీసులా కథనమిలా.. గ్రామానికి చెందిన కోలుగోరి సుజిత్ (30) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె అంగీకరించకపోవడంతో పురుగు మందు తాగాడు. ఈ క్రమంలో ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తుండగా శుక్రవారం మరణించాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News February 19, 2026
T20 WCలో ఆడనున్న బంగ్లాదేశ్.. ఎప్పుడంటే?

టీ20 వరల్డ్ కప్-2028కి అర్హత సాధించిన 12 జట్ల పేర్లను ICC ప్రకటించింది. ఈ లిస్టులో భారత్, NZ, AUS, PAK, శ్రీలంక, SA, AFG, ENG, ఐర్లాండ్, WI, ZIM, బంగ్లాదేశ్ ఉన్నాయి. WC-26లో సూపర్-8కి వెళ్లిన 8 జట్లు, 2028 WC హోస్ట్ నేషన్స్ (AUS, NZ)తో పాటు టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా 3 జట్లను (AFG, BAN, IRE) తీసుకున్నట్లు వివరించింది. మరో 8 జట్లు క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా ఎంపిక కానున్నాయి.
News February 19, 2026
JIPMERలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్& రీసెర్చ్(<
News February 19, 2026
లోకగమనానికి మూలాధారాలు

వేదమూల మిదం బ్రాహ్మం, భార్యామూల మిదం గృహం|
కృషిమూల మిదం ధాన్యం, ధనమూల మిదం జగత్||
‘ధనం మూలం ఇదం జగత్’ అనే మాట ఈ శ్లోకం నుంచే వచ్చింది. ఈ శ్లోకార్థం.. ‘బ్రాహ్మణత్వానికి వేదాలు, గృహానికి గృహిణి, పంటకు కృషి ఎలా ఆధారమో ఈ లోక వ్యవహారాలన్నింటికీ ధనమే మూలం. డబ్బుతో పాటు సంస్కారం, కుటుంబం, కష్టం కూడా జీవితానికి ముఖ్యమే. మన నిత్య జీవితంలో వాడే ఓ చిన్న నానుడి వెనుక ఇంతటి లోతైన అర్థం, ధర్మ సూత్రం ఉంది.


