News December 1, 2025

కాసేపట్లో వాయుగుండంగా బలహీనపడనున్న ‘దిత్వా’

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Similar News

News February 16, 2026

PGRSకు వారిని తీసుకురావద్దు: బాపట్ల కలెక్టర్

image

నడవలేని స్థితిలో ఉండి మంచాలకు పరిమితమైన అనారోగ్య బాధితులను PGRSకు తీసుకురావద్దని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. వారి తరఫున కుటుంబ సభ్యులు అర్జీలు అందజేయవచ్చని సూచించారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

News February 16, 2026

PGRSకు వారిని తీసుకురావద్దు: బాపట్ల కలెక్టర్

image

నడవలేని స్థితిలో ఉండి మంచాలకు పరిమితమైన అనారోగ్య బాధితులను PGRSకు తీసుకురావద్దని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. వారి తరఫున కుటుంబ సభ్యులు అర్జీలు అందజేయవచ్చని సూచించారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

News February 16, 2026

PGRSకు వారిని తీసుకురావద్దు: బాపట్ల కలెక్టర్

image

నడవలేని స్థితిలో ఉండి మంచాలకు పరిమితమైన అనారోగ్య బాధితులను PGRSకు తీసుకురావద్దని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. వారి తరఫున కుటుంబ సభ్యులు అర్జీలు అందజేయవచ్చని సూచించారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.