News April 29, 2024
ఖమ్మం: నేటి నుంచి పలు రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడో రైల్వే లైన్ పనుల నేపథ్యంలో నేటి నుంచి పలు రైళ్ల రాకపోకలను రైల్వే ఉన్న తాధికారులను రద్దు చేసినట్లు ఖమ్మం ఇన్చార్జి చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. డివిజన్ పరిధిలోని చింతకాని, బోనకల్లు, పందిళ్లపల్లి, మధిరలో పాటు పలు రైల్వేస్టేషన్లలో మూడో రైల్వే లైన్ పనలు జరుగుతున్నాయని.. దీంతో పలు ఎక్స్ ప్రెస్ పలు ప్యాసింజర్ రైళ్లు నడపడం లేదని పేర్కొన్నారు.
Similar News
News April 12, 2026
మధిర: ఇంటర్ రిజల్ట్.. 1000/992 మార్కులు

మధిర మండలం జిలుగుమాడు గ్రామానికి చెందిన దోర్నాల ప్రశాంతి ఇంటర్ ఫలితాల్లో 1000కు 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచింది. మధిరలో పదో తరగతి పూర్తి చేసి, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. ప్రశాంతిని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు.
News April 12, 2026
మధిర: ఇంటర్ రిజల్ట్.. 1000/992 మార్కులు

మధిర మండలం జిలుగుమాడు గ్రామానికి చెందిన దోర్నాల ప్రశాంతి ఇంటర్ ఫలితాల్లో 1000కు 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచింది. మధిరలో పదో తరగతి పూర్తి చేసి, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. ప్రశాంతిని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు.
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. ఖమ్మం 6వ స్థానం

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఖమ్మం(D)లో రెగ్యులర్ విద్యార్థులు 14627 మంది పరీక్షలు రాయగా 11936 మంది పాసై 81.60 శాతంతో స్టేట్లోనే 6వ ర్యాంక్ వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్లో 1928 మందికి 1429 మంది పాసై 74.12 శాతంతో 16వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్లో 1108 మందికి 411 మంది పాసై 37.09%తో 6వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్లో 164 మందికి 79 మంది పాసై 48.17%తో 23rd ప్లేస్ వచ్చింది.


