News April 27, 2024
ఖమ్మం: 1,974 మందికి కేఎంసీ నోటీసులు

ఈనెల 30తో గడువు ముగియనున్న ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఖమ్మం కేఎంసీ అధికారులు నోటీసులు అందజేస్తున్నారు. ఈ స్కీంకు అర్హత ఉన్నవారిని గుర్తించి వీటిని అందజేస్తున్నారు. అధిక మొత్తంలో పన్నులు చెల్లించే 1,974 మందికి నోటీసులు జారీ చేశారు. ఇక షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, హోటళ్లు, ఆస్పత్రులపై దృష్టి సారించి, వారిని ప్రత్యేకంగా కలిసి పన్నులు వసూలు చేస్తున్నారు.
Similar News
News April 20, 2026
పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: సీపీ

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో APL 20 నుండి 27 వరకు SSC, ఇంటర్మీడియట్ (TOSS) పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అలాగే పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు.
News April 20, 2026
పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: సీపీ

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో APL 20 నుండి 27 వరకు SSC, ఇంటర్మీడియట్ (TOSS) పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అలాగే పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు.
News April 20, 2026
పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: సీపీ

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో APL 20 నుండి 27 వరకు SSC, ఇంటర్మీడియట్ (TOSS) పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అలాగే పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు.


