News April 25, 2024
చంద్రబాబుకు సాదర వీడ్కోలు

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేట, కోడూరు బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి టీడీపీ, జనసేన నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. వాళ్లు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.
Similar News
News April 11, 2026
బైరెడ్డిపల్లి: మామిడి తోటకు నిప్పు.. రూ.7 లక్షల నష్టం

బైరెడ్డిపల్లి మండలం దొంతిరాళ్లపల్లి సమీపంలోని భాస్కర్ రెడ్డి అనే రైతు మామిడి తోటకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. ఈ కాలిపోయిన మామిడి తోటతో సుమారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిలిందని రైతు వాపోయాడు. ఈ ఘటనపై బైరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 11, 2026
బైరెడ్డిపల్లి: మామిడి తోటకు నిప్పు.. రూ.7 లక్షల నష్టం

బైరెడ్డిపల్లి మండలం దొంతిరాళ్లపల్లి సమీపంలోని భాస్కర్ రెడ్డి అనే రైతు మామిడి తోటకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. ఈ కాలిపోయిన మామిడి తోటతో సుమారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిలిందని రైతు వాపోయాడు. ఈ ఘటనపై బైరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News April 11, 2026
బైరెడ్డిపల్లి: మామిడి తోటకు నిప్పు.. రూ.7 లక్షల నష్టం

బైరెడ్డిపల్లి మండలం దొంతిరాళ్లపల్లి సమీపంలోని భాస్కర్ రెడ్డి అనే రైతు మామిడి తోటకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. ఈ కాలిపోయిన మామిడి తోటతో సుమారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిలిందని రైతు వాపోయాడు. ఈ ఘటనపై బైరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


