News April 27, 2024

చిత్తూరులో ఘనంగా నూతన కోర్ట్ భవనాల ప్రారంభోత్సవం

image

చిత్తూరులో శనివారం నూతన న్యాయస్థాన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బిజీగా ఉన్నప్పటికీ ప్రారంభోత్సవానికి రావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో బార్ అసోసియేషన్ భాగస్వామ్యాన్ని అభినందించారు.

Similar News

News April 15, 2026

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

image

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.

News April 15, 2026

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

image

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.

News April 15, 2026

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి: కలెక్టర్

image

విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రామగుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజనీరింగ్ సంస్థ దత్తత తీసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలని, గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు.