News March 9, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> దేవరుప్పుల: తాడిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు
> జిల్లా వ్యాప్తంగా ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
> జాతీయస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన పాలకుర్తి విద్యార్థిని
> ఝాన్సీ రెడ్డిపై ఫిర్యాదులు ఖండించిన కాంగ్రెస్ నేతలు
> ఈనెల 10 నుంచి ప్రజావాణి పునః ప్రారంభం: కలెక్టర్
> కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన ఎంపీ కావ్య
> women’s Day special Way2newsతో మాట్లాడిన ఎక్సైజ్ CI

Similar News

News March 27, 2025

స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంపు

image

TG: SC, ST, BC, మైనారిటీ, EBC విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. 11.88 లక్షల మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు 10.34 లక్షల మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. MBBS, PG మెడికల్ ప్రవేశాలు పూర్తి కాకపోవడం, ఇంకా విద్యార్థుల వివరాలు అందకపోవడంతో గడువును పొడిగించారు. అటు కాలేజీల యాజమాన్యాల రిజిస్ట్రేషన్‌కూ మే 31 వరకు గడువు ఇచ్చారు.

News March 27, 2025

MHBD: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాల డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని ఆమె అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై ఆమె చర్చించారు. కాంగ్రెస్‌పై BRS చేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కాగా, నేడు ఢిల్లీలో DCCలతో అధిష్ఠానం సమావేశం కానుంది.

News March 27, 2025

KTDM: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాల డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని ఆమె అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్‌పై BRS చేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చెసినట్లు సమాచారం. కాగా, DCCలతో నేడు ఢిల్లీలో పార్టీ అధిష్ఠానం సమావేశం కానుంది.

error: Content is protected !!