News March 27, 2024
జియ్యమ్మవలస: ‘అనుమానంతోనే హత్య చేశాడు’

జియ్యమ్మవలస మండలం సింగనాపురం గ్రామంలో <<12902871>>భార్యను హత్య<<>> చేసిన భర్తను అరెస్ట్ చేసినట్లు పాలకొండ డీఎస్పీ జి. కృష్ణారావు బుధవారం తెలిపారు. ఈ నెల 22న మృతురాలు గంట అప్పలనరసమ్మ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు హంతకుడైన గంట ముసలి నాయుడిని అరెస్ట్ చేశామన్నారు. తన భార్యపైన అనుమానంతోనే హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందని స్పష్టం చేశారు. సీఐ మంగరాజు, ఎస్సై ఈ.చిన్నం నాయుడు పాల్గొన్నారు.
Similar News
News February 18, 2026
ఓవర్ లోడ్తో ప్రయాణిస్తే ఇక కఠిన చర్యలు: VZM SP

రహదారి భద్రతలో భాగంగా పరిమితికి మించి లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ మంగళవారం హెచ్చరించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. గడ్డి, చెరకు, ఇసుక, గ్రావెల్, సిమెంట్, తదితర సరకులతో ఓవర్లోడింగ్ చేస్తున్న లారీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆటోలు వంటి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఓవర్లోడింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
News February 18, 2026
ఓవర్ లోడ్తో ప్రయాణిస్తే ఇక కఠిన చర్యలు: VZM SP

రహదారి భద్రతలో భాగంగా పరిమితికి మించి లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ మంగళవారం హెచ్చరించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. గడ్డి, చెరకు, ఇసుక, గ్రావెల్, సిమెంట్, తదితర సరకులతో ఓవర్లోడింగ్ చేస్తున్న లారీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆటోలు వంటి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఓవర్లోడింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
News February 18, 2026
ఓవర్ లోడ్తో ప్రయాణిస్తే ఇక కఠిన చర్యలు: VZM SP

రహదారి భద్రతలో భాగంగా పరిమితికి మించి లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ మంగళవారం హెచ్చరించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. గడ్డి, చెరకు, ఇసుక, గ్రావెల్, సిమెంట్, తదితర సరకులతో ఓవర్లోడింగ్ చేస్తున్న లారీలు, ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆటోలు వంటి వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఓవర్లోడింగ్ వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు.


