News December 1, 2025

జిల్లాలో రోడ్లు అభివృద్ధికి రూ.37.70 కోట్లు నిధులు: కలెక్టర్

image

ప.గో. జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి, కోపల్లె బ్రిడ్జి నిర్మాణానికి రూ.37.70 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర రహదారులు, జిల్లాలోని ప్రధాన రహదారులు అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆమె సోమవారం తెలిపారు. ఉండి నియోజకవర్గంలో కోపల్లె బ్రిడ్జి నిర్మాణానికి రూ.12 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ఆమె వెల్లడించారు.

Similar News

News February 18, 2026

‘ప్రతినెల మూడో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్’

image

ప.గో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డేగా ప్రతి నెలలో 3వ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం గం.10 నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఈ గ్రీవెన్స్ డేకి హాజరై వారి సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News February 18, 2026

‘ప్రతినెల మూడో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్’

image

ప.గో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డేగా ప్రతి నెలలో 3వ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం గం.10 నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఈ గ్రీవెన్స్ డేకి హాజరై వారి సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News February 18, 2026

‘ప్రతినెల మూడో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్’

image

ప.గో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డేగా ప్రతి నెలలో 3వ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం గం.10 నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఈ గ్రీవెన్స్ డేకి హాజరై వారి సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.