News December 5, 2024
దిక్షాంత్ పరేడ్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ చంచల్ గూడ సెంట్రల్ జైల్లో సికా పెరేడ్ గ్రౌండ్లో జైల్ ట్రైనీ వార్డార్డ్స్ దీక్షంత్ పరేడ్ గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దీక్షంత్ పరేడ్లో శిక్షణ పొందిన జైల్ వార్డార్డ్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జైల్ వార్డార్డ్కి మెడల్స్ ప్రదానం చేశారు.
Similar News
News March 17, 2026
HYD: మెట్రో ఆస్తులు గుట్టుగా ప్రైవేట్ పరం!

మెట్రోను సర్కార్ తీసుకునేలోపే ఆస్తులన్నీ PVT బాబులకు కట్టబెట్టే ప్లాన్ పక్కాగా అమలైతోంది. రాయ్దుర్గ్, అమీర్పేట్ సహా మెయిన్ స్టేషన్లలోని ఖరీదైన కమర్షియల్ స్థలాలు ప్రభుత్వానికి హ్యాండోవర్ చేయకముందే కావాల్సిన సంస్థలకు 15- 20 ఏళ్లకు లీజుకు ఇచ్చేశారు. అంటే రేపు మెట్రో పబ్లిక్ ప్రాపర్టీ అయినా అక్కడ వచ్చే కిరాయిలు మాత్రం ప్రైవేటు బాబుల జేబుల్లోకి వెళ్తాయి. తాజాగా జరిగిన లీజ్ డీడ్స్తో బాగోతం బయటపడింది.
News March 17, 2026
HYD: మెట్రో ఆస్తులు గుట్టుగా ప్రైవేట్ పరం!

మెట్రోను సర్కార్ తీసుకునేలోపే ఆస్తులన్నీ PVT బాబులకు కట్టబెట్టే ప్లాన్ పక్కాగా అమలైతోంది. రాయ్దుర్గ్, అమీర్పేట్ సహా మెయిన్ స్టేషన్లలోని ఖరీదైన కమర్షియల్ స్థలాలు ప్రభుత్వానికి హ్యాండోవర్ చేయకముందే కావాల్సిన సంస్థలకు 15- 20 ఏళ్లకు లీజుకు ఇచ్చేశారు. అంటే రేపు మెట్రో పబ్లిక్ ప్రాపర్టీ అయినా అక్కడ వచ్చే కిరాయిలు మాత్రం ప్రైవేటు బాబుల జేబుల్లోకి వెళ్తాయి. తాజాగా జరిగిన లీజ్ డీడ్స్తో బాగోతం బయటపడింది.
News March 17, 2026
HYD: మెట్రో ఆస్తులు గుట్టుగా ప్రైవేట్ పరం!

మెట్రోను సర్కార్ తీసుకునేలోపే ఆస్తులన్నీ PVT బాబులకు కట్టబెట్టే ప్లాన్ పక్కాగా అమలైతోంది. రాయ్దుర్గ్, అమీర్పేట్ సహా మెయిన్ స్టేషన్లలోని ఖరీదైన కమర్షియల్ స్థలాలు ప్రభుత్వానికి హ్యాండోవర్ చేయకముందే కావాల్సిన సంస్థలకు 15- 20 ఏళ్లకు లీజుకు ఇచ్చేశారు. అంటే రేపు మెట్రో పబ్లిక్ ప్రాపర్టీ అయినా అక్కడ వచ్చే కిరాయిలు మాత్రం ప్రైవేటు బాబుల జేబుల్లోకి వెళ్తాయి. తాజాగా జరిగిన లీజ్ డీడ్స్తో బాగోతం బయటపడింది.


