News April 26, 2024
నల్గొండ: బిడ్డకు పాలిస్తూ.. గుండెపోటుతో తల్లి మృతి

కన్నబిడ్డకు పాలిస్తూ.. గుండెపోటుతో బాలింత మృతి చెందిన ఘటన రఘునాథపల్లి(M) శివాయిగూడెంలో చోటుచేసుకుంది. డాక్టర్ బాలకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భవాని(25) ఫిబ్రవరి 12న పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం పుట్టింటికి నిద్ర చేసేందుకు వచ్చింది. ఈక్రమంలో బిడ్డకు పాలిస్తూ స్పృహ తప్పి పడిపోవడంతో ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తీకుసుకెళ్లారు. అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News April 19, 2026
NLG: ఇవాళ ఒక్కరోజే 8,668 మెట్రిక్ టన్నుల సేకరణ

నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే మొత్తం 8,668 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 8,440 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 228 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 375 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,67,381 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
News April 19, 2026
NLG: ఇవాళ ఒక్కరోజే 8,668 మెట్రిక్ టన్నుల సేకరణ

నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే మొత్తం 8,668 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 8,440 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 228 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 375 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,67,381 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
News April 19, 2026
NLG: ఇవాళ ఒక్కరోజే 8,668 మెట్రిక్ టన్నుల సేకరణ

నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే మొత్తం 8,668 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 8,440 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 228 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 375 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,67,381 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.


