News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.
Similar News
News January 22, 2026
చిత్తూరు: 71 సెంటర్లలో ఇంటర్ ప్రాక్టికల్స్

చిత్తూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణపై తన కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్ష చేశారు. 71 సెంటర్లలో నిర్వహించే పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 11వేల మంది హాజరవుతారని చెప్పారు.
News January 22, 2026
చిత్తూరు: 71 సెంటర్లలో ఇంటర్ ప్రాక్టికల్స్

చిత్తూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణపై తన కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్ష చేశారు. 71 సెంటర్లలో నిర్వహించే పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 11వేల మంది హాజరవుతారని చెప్పారు.
News January 22, 2026
కడప: ‘పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి’

కడప జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి, నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి రెండవ వారంలోగా పనులను పూర్తి చేయాలని కోరారు.


