News December 1, 2025
నేడు నూజివీడులో PGRS కార్యక్రమం

నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ పరిధిలోని పట్టణ, గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ప్రజల అర్జీలు ఆన్లైన్ చేసి, నిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు.
Similar News
News February 12, 2026
శని త్రయోదశి ప్రత్యేక పూజ

కెరీర్లో సమస్యలా? ఏ పని దిగ్విజయంగా పూర్తి చేయలేకపోతున్నారా? అయితే మీకు శని త్రయోదశి పూజ సరైంది. శని త్రయోదశి రోజున నిర్వహించే ఈ ప్రత్యేక పూజ మీ శని దోషాలను తగ్గించడమే కాకుండా జీవితంలో సత్ఫలితాలను ఇస్తుంది. తైలాభిషేకంతో కూడిన అర్చనతో శని దేవుడి అనుగ్రహం కూడా పొందవచ్చు. మీ పేరు, గోత్రంతో నిర్వహించే పూజ పూర్తి వీడియో రికార్డింగ్ను 24 గంటల్లో మీకు పంపిస్తాం. వేదమందిర్లో ఇప్పుడే <
News February 12, 2026
ASF: మున్సిపల్ ‘కౌన్సిలర్ల’ క్యాంపు రాజకీయం!

ASF మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్, BRS మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్న నేపథ్యంలో హ్యాంగ్ ఫలితాల భయంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. ఛైర్మన్ అభ్యర్థి రాపర్తి రవి, చిలువేరు వెంకన్న మినహా మిగిలిన 18 మంది అభ్యర్థులను బెంగళూరు క్యాంపునకు తరలించినట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీ ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండటంతోనే ర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
News February 12, 2026
ఇలాంటి నాయకుడు కావాలి సర్!

ఆప్ ఎంపీ, యువ నేత <<19108486>>రాఘవ్ సింగ్ చద్ధా<<>> పార్లమెంటులో లేవనెత్తుతున్న సమస్యలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆహార కల్తీ, ధరలు, ప్రజా సంక్షేమం, పన్నుల మోత.. ఇలా సామాన్యుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈయన వల్లే 10 నిమిషాల డెలివరీ, గిగ్ వర్కర్ల సమస్యలు దేశానికి తెలిశాయి. కార్పొరేట్ ట్యాక్స్ కంటే వ్యక్తులు చెల్లించే ఆదాయపు పన్ను ఎక్కువగా ఉందని వేతన జీవుల కష్టాన్ని తెలియజేశారు.


