News November 19, 2025
నేడే PM కిసాన్ 21వ విడత డబ్బుల జమ

PM కిసాన్ 21వ విడత నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. రబీ పంట పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున ప్రధాని మోదీ జమ చేయనున్నారు. 2019 FEB-24న PM కిసాన్ ప్రారంభించగా ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ పోర్టల్లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందనుంది.
Similar News
News January 15, 2026
ముంబై.. 3 రాష్ట్రాలకు మించిన బడ్జెట్

దేశ ఆర్థిక రాజధానిగా ముంబైది ప్రత్యేకస్థానం. ఈ నగరం బడ్జెట్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. FY25-26లో దాని బడ్జెట్ ఏకంగా ₹74,000 కోట్లు. గోవా (₹28,162cr), అరుణాచల్ ప్రదేశ్ (₹39,842cr), హిమాచల్ ప్రదేశ్ (₹58,514cr)ల బడ్జెట్లను మించి దాని ఆదాయం ఉంది. అందుకే BMCపై పెత్తనానికి అన్ని పార్టీలూ తహతహలాడుతుంటాయి. 227 వార్డులున్న BMC ఎన్నిక రేపు జరగనుంది. గెలుపునకు పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి.
News January 15, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 15, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 15, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 15, గురువారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.18 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


