News November 19, 2025
పత్తి రైతులను ఆదుకోవాలి: కేటీఆర్

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. భైంసా కాటన్ మార్కెట్ను సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 8% తేమశాతం నిబంధనతో రైతులు నష్టపోతున్నారని, 20% తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న బోరాజ్ కదిలి రావాలని పిలుపునిచ్చారు.
Similar News
News January 23, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 23, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 23, 2026
NRPT: హోటళ్లలో తనిఖీలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా హోటళ్లలో తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి ఫుడ్ సేఫ్టీ సలహా కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఆహార సంస్థలు, హోటళ్లలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనుమతులు లేనిది హోటళ్లు ఏర్పాటు చేయరాదని, అనుమతుల కోసం మేళా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీను, అధికారులు పాల్గొన్నారు.


