News April 1, 2024
పశ్చిమగోదావరి: 24 ఓట్ల తేడాతో MLA అయ్యాడు!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నియోజకవర్గానికి 1955 నుంచి 2019 వరకు మొత్తం 16సార్లు ఎన్నికలు జరిగాయి. ఓ ఎన్నికలో కేవలం 24 ఓట్ల తేడాతో MLA పీఠం చేజిక్కింది. 1999లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంకా శ్రీనివాసరావు.. కాంగ్రెస్‘ఐ’ అభ్యర్థి బి.దుర్గారావుపై 24 ఓట్ల అతి స్వల్ప మెజార్టీతో MLAగా గెలిచారు. 1955లో పి.కోదండరామయ్య(కాంగ్రెస్) ఎస్.అప్పారావు(సీపీఐ)పై 492 ఓట్ల మెజార్టీతో MLAగా ఎన్నికయ్యారు.
Similar News
News February 15, 2026
ఆకివీడు: 400 ఏళ్ల చరిత్ర కలిగిన పంచముఖ అమృతలింగేశ్వరుడు

ఆకివీడు మండలం ఐభీమవరంలో పంచముఖ అమృత లింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ స్వామి లింగరూపంలో నాలుగు దిక్కులు నాలుగు ముఖాలు, ఊర్ధ్వ దిక్కున (పైన) ఇంకో ముఖంతో కలిపి 5 ముఖాలతో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఇది సుమారు 400ల ఏళ్ల నాటి ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. మహా శివరాత్రి రోజు స్వామివారికి కళ్యాణం, తెల్లవారుజామునుంచే అభిషేకలు, లింగోద్భవ సమయంలో అభిషేకం నిర్వహించనున్నట్లు అర్చకుడు నాని తెలిపారు.
News February 15, 2026
ఆకివీడు: 400 ఏళ్ల చరిత్ర కలిగిన పంచముఖ అమృతలింగేశ్వరుడు

ఆకివీడు మండలం ఐభీమవరంలో పంచముఖ అమృత లింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ స్వామి లింగరూపంలో నాలుగు దిక్కులు నాలుగు ముఖాలు, ఊర్ధ్వ దిక్కున (పైన) ఇంకో ముఖంతో కలిపి 5 ముఖాలతో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఇది సుమారు 400ల ఏళ్ల నాటి ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. మహా శివరాత్రి రోజు స్వామివారికి కళ్యాణం, తెల్లవారుజామునుంచే అభిషేకలు, లింగోద్భవ సమయంలో అభిషేకం నిర్వహించనున్నట్లు అర్చకుడు నాని తెలిపారు.
News February 15, 2026
ఆకివీడు: 400 ఏళ్ల చరిత్ర కలిగిన పంచముఖ అమృతలింగేశ్వరుడు

ఆకివీడు మండలం ఐభీమవరంలో పంచముఖ అమృత లింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ స్వామి లింగరూపంలో నాలుగు దిక్కులు నాలుగు ముఖాలు, ఊర్ధ్వ దిక్కున (పైన) ఇంకో ముఖంతో కలిపి 5 ముఖాలతో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఇది సుమారు 400ల ఏళ్ల నాటి ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. మహా శివరాత్రి రోజు స్వామివారికి కళ్యాణం, తెల్లవారుజామునుంచే అభిషేకలు, లింగోద్భవ సమయంలో అభిషేకం నిర్వహించనున్నట్లు అర్చకుడు నాని తెలిపారు.


