News January 11, 2026

పార్వతీపురం: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

భామిని మండలంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొత్తూరు గ్రామానికి చెందిన శంకర్ బాలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నైట్ వాచ్‌మెన్‌‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం శనివారం సాయంత్రం ఆసుపత్రికి బైక్‌పై బయలుదేరాడు. దారిలో ఎద్దుల బండిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన శంకర్‌ని స్థానికులు అంబులెన్సులో ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.

Similar News

News January 19, 2026

HYD: షుగర్ పేషెంట్లకు భరోసా ఇస్తున్న ‘పెద్ద దవాఖానా’

image

షుగర్ పేషెంట్ల కాలికి గాయాలైనపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అజాగ్రత్త వహిస్తే చివరకు కాలు కూడా తీయాల్సి వస్తుంది. అయితే ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక చికిత్స అందించి రోగులకు భరోసా ఇస్తున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాబెటిక్ ఫుట్ కేర్ సెంటర్లో వైద్యులు ఉత్తమ వైద్య సేవలందిస్తున్నారని HOD డా.నీలవేణి తెలిపారు. 2022లో ప్రారంభమైన ఈ సెంటర్లో నెలకు 200 మంది చికిత్స పొందుతున్నారు.

News January 19, 2026

HYD: షుగర్ పేషెంట్లకు భరోసా ఇస్తున్న ‘పెద్ద దవాఖానా’

image

షుగర్ పేషెంట్ల కాలికి గాయాలైనపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అజాగ్రత్త వహిస్తే చివరకు కాలు కూడా తీయాల్సి వస్తుంది. అయితే ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక చికిత్స అందించి రోగులకు భరోసా ఇస్తున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాబెటిక్ ఫుట్ కేర్ సెంటర్లో వైద్యులు ఉత్తమ వైద్య సేవలందిస్తున్నారని HOD డా.నీలవేణి తెలిపారు. 2022లో ప్రారంభమైన ఈ సెంటర్లో నెలకు 200 మంది చికిత్స పొందుతున్నారు.

News January 19, 2026

HYD: షుగర్ పేషెంట్లకు భరోసా ఇస్తున్న ‘పెద్ద దవాఖానా’

image

షుగర్ పేషెంట్ల కాలికి గాయాలైనపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అజాగ్రత్త వహిస్తే చివరకు కాలు కూడా తీయాల్సి వస్తుంది. అయితే ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక చికిత్స అందించి రోగులకు భరోసా ఇస్తున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాబెటిక్ ఫుట్ కేర్ సెంటర్లో వైద్యులు ఉత్తమ వైద్య సేవలందిస్తున్నారని HOD డా.నీలవేణి తెలిపారు. 2022లో ప్రారంభమైన ఈ సెంటర్లో నెలకు 200 మంది చికిత్స పొందుతున్నారు.