News March 31, 2024

పార్వతీపురం: ‘సమర్థవంతంగా ఎన్నికల నిర్వహనే లక్ష్యం’

image

రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలన్నదే లక్ష్యంగా అవసరమైన శిక్షణను అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. EVM గోడౌన్‌ని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం తనిఖీ చేశారు. సాధారణ ఎన్నికలు సమర్థవంతంగా, పటిష్టంగా నిర్వహించేలా ప్రతీ నియోజక వర్గంలో EVM, వీవీ ప్యాట్‌లపై శిక్షణ అందించనున్నామని అన్నారు.

Similar News

News February 12, 2026

రీసర్వే, పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి: జేసీ

image

రీసర్వే పనులు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన వీసీలో రీస‌ర్వే, ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల పంపిణీని స‌మీక్షించారు. పెండింగ్ ఖాతాలు త్వరగా క్లియర్ చేసి, మ్యూటేషన్లు వేగంగా చేయాలన్నారు. ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించి ఇంకా 4,765 ఖాతాలు పెండింగ్ ఉండ‌టం ప‌ట్ల అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.

News February 12, 2026

రీసర్వే, పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి: జేసీ

image

రీసర్వే పనులు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన వీసీలో రీస‌ర్వే, ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల పంపిణీని స‌మీక్షించారు. పెండింగ్ ఖాతాలు త్వరగా క్లియర్ చేసి, మ్యూటేషన్లు వేగంగా చేయాలన్నారు. ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించి ఇంకా 4,765 ఖాతాలు పెండింగ్ ఉండ‌టం ప‌ట్ల అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.

News February 12, 2026

రీసర్వే, పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి: జేసీ

image

రీసర్వే పనులు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన వీసీలో రీస‌ర్వే, ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల పంపిణీని స‌మీక్షించారు. పెండింగ్ ఖాతాలు త్వరగా క్లియర్ చేసి, మ్యూటేషన్లు వేగంగా చేయాలన్నారు. ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించి ఇంకా 4,765 ఖాతాలు పెండింగ్ ఉండ‌టం ప‌ట్ల అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.