News March 27, 2024
ప.గో.: సీ-విజిల్లో ఫిర్యాదులు.. దెందులూరులో అధికం

ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సీ-విజిల్ యాప్ను ప్రవేశపెట్టింది. కాగా ఇప్పటివరకు ప.గో. జిల్లాలో 64 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా దెందులూరు నియోజకవర్గంలో 17, ఏలూరులో 5, కైకలూరులో 8, నూజివీడులో 11, పోలవరంలో 13, ఉంగుటూరులో 10 ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదులన్నింటినీ అధికారులు పరిష్కరించారు. యాప్ను ప్రజలు ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News February 18, 2026
‘ప్రతినెల మూడో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్’

ప.గో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డేగా ప్రతి నెలలో 3వ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం గం.10 నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఈ గ్రీవెన్స్ డేకి హాజరై వారి సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 18, 2026
‘ప్రతినెల మూడో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్’

ప.గో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డేగా ప్రతి నెలలో 3వ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం గం.10 నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఈ గ్రీవెన్స్ డేకి హాజరై వారి సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 18, 2026
‘ప్రతినెల మూడో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్’

ప.గో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డేగా ప్రతి నెలలో 3వ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం గం.10 నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఈ గ్రీవెన్స్ డేకి హాజరై వారి సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


