News January 7, 2025
బాన్సువాడ: KTR అబద్దపు ప్రచారాలు చేస్తున్నాడు: జూపల్లి

స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేటీఆర్ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాన్సువాడ పట్టణంలో మంగళవారం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కలేనని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఛైర్మన్ కాసుల బాలరాజు ఉన్నారు.
Similar News
News January 25, 2026
ప్రభుత్వ భవనాలకు స్థలాలను గుర్తించండి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ప్రజోపయోగ అభివృద్ధి పనుల కోసం అనువైన ప్రభుత్వ భూములను త్వరగా గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్ కాలేజీలు, గ్రంథాలయాల సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు అందించాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు.
News January 25, 2026
ప్రభుత్వ భవనాలకు స్థలాలను గుర్తించండి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ప్రజోపయోగ అభివృద్ధి పనుల కోసం అనువైన ప్రభుత్వ భూములను త్వరగా గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్ కాలేజీలు, గ్రంథాలయాల సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు అందించాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు.
News January 25, 2026
ప్రభుత్వ భవనాలకు స్థలాలను గుర్తించండి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ప్రజోపయోగ అభివృద్ధి పనుల కోసం అనువైన ప్రభుత్వ భూములను త్వరగా గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్ కాలేజీలు, గ్రంథాలయాల సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు అందించాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు.


