News April 15, 2025
భద్రకాళి అమ్మవారికి వరంగల్ తూర్పు జర్నలిస్టుల వినతి

వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తక్షణమే అర్హులైన వారికి అందజేయాలనే నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారికి వినతిపత్రం సమర్పించారు. మంత్రి సురేఖ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ఆ వినతిపత్రంలో కోరారు.
Similar News
News April 18, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

✓ భూ సమస్యల పరిష్కారానికే భూభారతి: భద్రాద్రి కలెక్టర్ ✓ చర్ల: మావోయిస్టు ప్రాంతాల్లో ఎస్పీ చక్కర్లు ✓ బూర్గంపాడు: గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి ✓ సోలార్ జల వికాసంలో పైలెట్గా భద్రాద్రి జిల్లా ✓ అశ్వారావుపేటలో గుండెపోటుతో మహిళ మృతి ✓ కాంగ్రెస్కు BRS సభలో బుద్ధి చెబుతాం: రేగా ✓ కొత్తగూడెం కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన ✓ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో టేకులపల్లి వాసికి చోటు.
News April 18, 2025
HYD: SUMMER బయట పడుకుంటున్నారా?

HYD ప్రజలకు రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. వేసవితాపాన్ని తట్టుకోలేక తలుపులు తీసి వరండాల్లో, స్లాబ్పైన పడుకోకూడదని హెచ్చరించారు. ఒకవేళ పడుకోవాల్సి వస్తే ఇంట్లో ఒక్కరైనా పడుకునేలా చూసుకోవాలని, మీ ఆభరణాలను సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకోవాలని, దొంగల ముఠాలు ఇదే అవకాశంగా తీసుకుని దోచేస్తారని వివరించారు. అపరిచితులను గుర్తిస్తే 100, 112, 8712662111 కాల్ చేయాలని సూచించారు.
News April 18, 2025
వికారాబాద్: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✔వికారాబాద్: ఈదురు గాలులతో భారీ వర్షం ✔ప్రధాని దిష్టిబొమ్మ దహనం.. చర్యలు తీసుకోవాలి’:BJP ✔పరిగి: పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి: పొంగులేటి ✔VKB: కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు: ఏసుదాస్ ✔సన్న బియ్యంపై అసత్య ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు: కలెక్టర్ ✔TNDR: వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: ఎమ్మెల్యే ✔IPL బెట్టింగ్.. జర జాగ్రత్త: ఎస్సైలు