News November 30, 2025
భారత్ భారీ స్కోర్

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులతో చెలరేగారు. ఏకంగా 7 సిక్సర్లు, 11 ఫోర్లు బాదారు. రోహిత్ (57), కేఎల్ రాహుల్ (60) రాణించగా.. జైస్వాల్ 18, గైక్వాడ్ 8, సుందర్ 13, జడేజా 32 రన్స్ చేశారు. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
Similar News
News February 19, 2026
T20 WCలో ఆడనున్న బంగ్లాదేశ్.. ఎప్పుడంటే?

టీ20 వరల్డ్ కప్-2028కి అర్హత సాధించిన 12 జట్ల పేర్లను ICC ప్రకటించింది. ఈ లిస్టులో భారత్, NZ, AUS, PAK, శ్రీలంక, SA, AFG, ENG, ఐర్లాండ్, WI, ZIM, బంగ్లాదేశ్ ఉన్నాయి. WC-26లో సూపర్-8కి వెళ్లిన 8 జట్లు, 2028 WC హోస్ట్ నేషన్స్ (AUS, NZ)తో పాటు టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా 3 జట్లను (AFG, BAN, IRE) తీసుకున్నట్లు వివరించింది. మరో 8 జట్లు క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా ఎంపిక కానున్నాయి.
News February 19, 2026
JIPMERలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్& రీసెర్చ్(<
News February 19, 2026
లోకగమనానికి మూలాధారాలు

వేదమూల మిదం బ్రాహ్మం, భార్యామూల మిదం గృహం|
కృషిమూల మిదం ధాన్యం, ధనమూల మిదం జగత్||
‘ధనం మూలం ఇదం జగత్’ అనే మాట ఈ శ్లోకం నుంచే వచ్చింది. ఈ శ్లోకార్థం.. ‘బ్రాహ్మణత్వానికి వేదాలు, గృహానికి గృహిణి, పంటకు కృషి ఎలా ఆధారమో ఈ లోక వ్యవహారాలన్నింటికీ ధనమే మూలం. డబ్బుతో పాటు సంస్కారం, కుటుంబం, కష్టం కూడా జీవితానికి ముఖ్యమే. మన నిత్య జీవితంలో వాడే ఓ చిన్న నానుడి వెనుక ఇంతటి లోతైన అర్థం, ధర్మ సూత్రం ఉంది.


