News November 19, 2025

భూపాలపల్లి జిల్లాకు రైల్వే లైన్ ఏర్పాటు: ఎంపీ

image

భూపాలపల్లి జిల్లా అభివృద్ధి కోసం ఉన్న వనరులను అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. జిల్లాకు రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, బొగ్గు రవాణా వల్ల రహదారులు పాడవుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినట్లు ఎంపీ తెలిపారు. భూపాలపల్లి జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

Similar News

News January 18, 2026

నెల్లూరు: ఇద్దరు టీచర్లకు ఐదేళ్ల జైలు శిక్ష

image

ప్రైవేటు పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థిపై దాడి చేసి అతని మృతికి కారణమైన కేసులో ఇద్దరు ఉపాధ్యాయులకు కోర్టు శిక్ష విధించింది. కావలి సీనియర్ సివిల్ జడ్జి గీతావాణి తీర్పు వెలువరించారు. నేరం రుజువవడంతో కె. కౌసల్య, మందా అయ్యన్నలకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.50 వేల జరిమానా విధించారు. ఈ ఘటన అప్పట్లో (2014) తీవ్ర సంచలనం రేపింది.

News January 18, 2026

నెల్లూరు: ఇద్దరు టీచర్లకు ఐదేళ్ల జైలు శిక్ష

image

ప్రైవేటు పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థిపై దాడి చేసి అతని మృతికి కారణమైన కేసులో ఇద్దరు ఉపాధ్యాయులకు కోర్టు శిక్ష విధించింది. కావలి సీనియర్ సివిల్ జడ్జి గీతావాణి తీర్పు వెలువరించారు. నేరం రుజువవడంతో కె. కౌసల్య, మందా అయ్యన్నలకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.50 వేల జరిమానా విధించారు. ఈ ఘటన అప్పట్లో (2014) తీవ్ర సంచలనం రేపింది.

News January 18, 2026

నెల్లూరు: ఇద్దరు టీచర్లకు ఐదేళ్ల జైలు శిక్ష

image

ప్రైవేటు పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థిపై దాడి చేసి అతని మృతికి కారణమైన కేసులో ఇద్దరు ఉపాధ్యాయులకు కోర్టు శిక్ష విధించింది. కావలి సీనియర్ సివిల్ జడ్జి గీతావాణి తీర్పు వెలువరించారు. నేరం రుజువవడంతో కె. కౌసల్య, మందా అయ్యన్నలకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.50 వేల జరిమానా విధించారు. ఈ ఘటన అప్పట్లో (2014) తీవ్ర సంచలనం రేపింది.