News March 18, 2024
మెదక్: ప్రజావాణిలో 73 వినతులు

సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి చెప్పుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి 73 ఆర్జీలు వచ్చినట్టు వివరించారు. ప్రతి సోమవారం ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలన్నారు. కానీ ఇతరుల మీద ఆధారపడరాదని సూచించారు.
Similar News
News December 17, 2025
మెదక్: నాడు భర్త ఉప సర్పంచ్.. నేడు భార్య సర్పంచ్

గత ఎన్నికలలో గెలిచి భర్త పాలకవర్గంలో ఉప సర్పంచ్గా సేవలు అందించగా నేడు భార్య సర్పంచ్గా గెలిచి సేవలు అందించనున్నారు. మనోహరాబాద్ మండలంలోని చెట్ల గౌరారంలో సర్పంచ్గా చింతకింది దివ్య గెలుపొందారు. ఒకే కుటుంబంలో భర్త, భార్య గెలిచి నిలిచారు.
News December 17, 2025
మెదక్: 3వ విడత పంచాయతీ పోలింగ్ వివరాలు..!

మొత్తం పంచాయతీలు:183
ఏకగ్రీవం: 22
ఎన్నికలు జరిగేవి: 161
సర్పంచ్ అభ్యర్థులు: 512
మొత్తం వార్డులు: 1528
నామినేషన్లు రానివి: 01
ఏకగ్రీవం: 307
ఎన్నికలు జరిగేవి: 1220
అభ్యర్థులు: 3202
పురుషులు: 83531
మహిళలు: 89269
ఇతరులు: 04
మొత్తం: 1,72,804
ఆర్ఓలు- 164, రిజర్వ్-15
పీఓలు-1386, రిజర్వ్-139
ఓపీఓలు-1506, రిజర్వ్-151
ఫలితాల కోసం Way2Newsను ఫాలో అవ్వండి.
News December 17, 2025
మెదక్: 3వ విడత పంచాయతీ పోలింగ్ వివరాలు..!

మొత్తం పంచాయతీలు:183
ఏకగ్రీవం: 22
ఎన్నికలు జరిగేవి: 161
సర్పంచ్ అభ్యర్థులు: 512
మొత్తం వార్డులు: 1528
నామినేషన్లు రానివి: 01
ఏకగ్రీవం: 307
ఎన్నికలు జరిగేవి: 1220
అభ్యర్థులు: 3202
పురుషులు: 83531
మహిళలు: 89269
ఇతరులు: 04
మొత్తం: 1,72,804
ఆర్ఓలు- 164, రిజర్వ్-15
పీఓలు-1386, రిజర్వ్-139
ఓపీఓలు-1506, రిజర్వ్-151
ఫలితాల కోసం Way2Newsను ఫాలో అవ్వండి.


