News November 19, 2025
రాజమండ్రి బస్టాండ్ వెనుక దాగిన ‘కోటి’ రహస్యం!

రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్.. ప్రయాణికులకే కాదు, చరిత్రకూ గుర్తు. ‘కోటి తీర్థ క్షేత్రం’ నుంచి ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. ఇక్కడి గౌతమీ నదిలో కోటి పుణ్య నదులు అంతర్వాహినులుగా ప్రవహిస్తాయని నమ్మకం. అయితే 1928లో ఇక్కడ రైల్వే లైన్ ఉండేదని, యుద్ధంలో ఉక్కు కొరతతో దానిని తొలగించారనే విషయం చాలామందికి తెలియదు. బస్టాండ్ వెనుక తరతరాల చరిత్ర, కనుమరుగైన రైల్వే క్రాసింగ్ కథ దాగి ఉంది.
Similar News
News January 19, 2026
శ్రీకాళహస్తి: కూటమి నేతలు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదా…?

YCP హయాంలో <<18891289>>ఈ స్థలాన్ని<<>> ఆక్రమించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణ చేసిన భూములను వెనక్కి తీసుకోవాలని కొందరు TDP నేతలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారట. అయినా వారు పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కబ్జా చేసిన స్థలంలో నిర్మించిన గదుల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని సమాచారం. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
News January 19, 2026
HYD: షుగర్ పేషెంట్లకు భరోసా ఇస్తున్న ‘పెద్ద దవాఖానా’

షుగర్ పేషెంట్ల కాలికి గాయాలైనపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అజాగ్రత్త వహిస్తే చివరకు కాలు కూడా తీయాల్సి వస్తుంది. అయితే ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక చికిత్స అందించి రోగులకు భరోసా ఇస్తున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాబెటిక్ ఫుట్ కేర్ సెంటర్లో వైద్యులు ఉత్తమ వైద్య సేవలందిస్తున్నారని HOD డా.నీలవేణి తెలిపారు. 2022లో ప్రారంభమైన ఈ సెంటర్లో నెలకు 200 మంది చికిత్స పొందుతున్నారు.
News January 19, 2026
శ్రీకాళహస్తి: కూటమి నేతలు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదా…?

YCP హయాంలో <<18891289>>ఈ స్థలాన్ని<<>> ఆక్రమించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణ చేసిన భూములను వెనక్కి తీసుకోవాలని కొందరు TDP నేతలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారట. అయినా వారు పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కబ్జా చేసిన స్థలంలో నిర్మించిన గదుల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని సమాచారం. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.


