News November 19, 2025

రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

image

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్‌ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.

Similar News

News January 15, 2026

దావోస్‌లో CM ‘పవర్’ ఫుల్ ప్లాన్ ఇదే!

image

వర్షం పడితే చాలు కరెంటు పోతుందా? ఫ్యూచర్ సిటీలో గాలి వాన వచ్చినా సరే ఒక్క రెప్పపాటు కాలం కూడా కరెంటు పోని ‘అన్‌ఇంటరప్టెడ్’ ప్లాన్ ఉంది. CM దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికపై ఆవిష్కరించబోయే అత్యంత కీలకమైన అంశం ఈ “స్మార్ట్ మైక్రో-గ్రిడ్స్”. సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. మెయిన్ పవర్ లైన్ తెగిపోయినా సెకనులో ఈ మైక్రో-గ్రిడ్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల జనరేటర్ల అవసరం ఉండదు.

News January 15, 2026

దావోస్‌లో CM ‘పవర్’ ఫుల్ ప్లాన్ ఇదే!

image

వర్షం పడితే చాలు కరెంటు పోతుందా? ఫ్యూచర్ సిటీలో గాలి వాన వచ్చినా సరే ఒక్క రెప్పపాటు కాలం కూడా కరెంటు పోని ‘అన్‌ఇంటరప్టెడ్’ ప్లాన్ ఉంది. CM దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికపై ఆవిష్కరించబోయే అత్యంత కీలకమైన అంశం ఈ “స్మార్ట్ మైక్రో-గ్రిడ్స్”. సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. మెయిన్ పవర్ లైన్ తెగిపోయినా సెకనులో ఈ మైక్రో-గ్రిడ్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల జనరేటర్ల అవసరం ఉండదు.

News January 15, 2026

దావోస్‌లో CM ‘పవర్’ ఫుల్ ప్లాన్ ఇదే!

image

వర్షం పడితే చాలు కరెంటు పోతుందా? ఫ్యూచర్ సిటీలో గాలి వాన వచ్చినా సరే ఒక్క రెప్పపాటు కాలం కూడా కరెంటు పోని ‘అన్‌ఇంటరప్టెడ్’ ప్లాన్ ఉంది. CM దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికపై ఆవిష్కరించబోయే అత్యంత కీలకమైన అంశం ఈ “స్మార్ట్ మైక్రో-గ్రిడ్స్”. సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. మెయిన్ పవర్ లైన్ తెగిపోయినా సెకనులో ఈ మైక్రో-గ్రిడ్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల జనరేటర్ల అవసరం ఉండదు.