News April 26, 2024
రేపు పాలిసెట్ ప్రవేశ పరీక్ష

ఈనెల 27న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 5,460 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
Similar News
News April 14, 2026
కర్నూలు: రేపే ఫలితాలు.. 48,664 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10.31 గంటలకు రిజల్ట్ వెలువడనున్నాయి. కర్నూలు జిల్లాలో ప్రథమ సంవత్సరం 26,411 మంది, ద్వితీయ సంవత్సరం 22,253 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 14, 2026
కర్నూలు: రేపే ఫలితాలు.. 48,664 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10.31 గంటలకు రిజల్ట్ వెలువడనున్నాయి. కర్నూలు జిల్లాలో ప్రథమ సంవత్సరం 26,411 మంది, ద్వితీయ సంవత్సరం 22,253 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 14, 2026
కర్నూలు: రేపే ఫలితాలు.. 48,664 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10.31 గంటలకు రిజల్ట్ వెలువడనున్నాయి. కర్నూలు జిల్లాలో ప్రథమ సంవత్సరం 26,411 మంది, ద్వితీయ సంవత్సరం 22,253 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.


