News April 20, 2024

వాల్మీకీపురంలో పెన్షన్ సొమ్ము ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి

image

పెన్షన్ డబ్బు ఇవ్వలేదని తల్లిపై కొడుకు కర్రతో దాడిచేసి కాలు విరిచిన ఘటన శనివారం వాల్మీకిపురం మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పత్తెపురానికి చెందిన వెంకటరమణమ్మ పెన్షన్ డబ్బు, కొడుకు లక్ష్మన్నకు ఇవ్వలేదని ఆగ్రహించాడు. ఇంట్లోని గొడ్డలి కట్టెతో తల్లి వెంకటరమణమ్మపై దాడి చేయడంతో ఆమె కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని మదనపల్లికి తరలించి, అక్కడి నుంచి రుయాకు తీసుకెళ్లారు.

Similar News

News December 10, 2025

చిత్తూరు: 9మంది ట్రైనీ ఎస్ఐలకు పోస్టింగ్

image

చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న 9మంది ప్రొబేషనరీ(ట్రైనీ) ఎస్ఐలకు పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలు జారీ చేశారు. మణికంఠేశ్వర రెడ్డి-NR పేట, చందన ప్రియ- బైరెడ్డిపల్లి, మధుసూదన్- రొంపిచర్ల, జయశ్రీ- ఐరాల, మారెప్ప- పంజాని, అశోక్ కుమార్ నాయక్- చిత్తూరు తాలూకా, రమేష్- సోమల, మల్లికార్జున-నిండ్ర, తేజస్విని- కార్వేటినగరంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

News December 10, 2025

చిత్తూరు: 9మంది ట్రైనీ ఎస్ఐలకు పోస్టింగ్

image

చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న 9మంది ప్రొబేషనరీ(ట్రైనీ) ఎస్ఐలకు పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలు జారీ చేశారు. మణికంఠేశ్వర రెడ్డి-NR పేట, చందన ప్రియ- బైరెడ్డిపల్లి, మధుసూదన్- రొంపిచర్ల, జయశ్రీ- ఐరాల, మారెప్ప- పంజాని, అశోక్ కుమార్ నాయక్- చిత్తూరు తాలూకా, రమేష్- సోమల, మల్లికార్జున-నిండ్ర, తేజస్విని- కార్వేటినగరంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

News December 10, 2025

చిత్తూరులో 12 మంది ఎస్ఐల బదిలీ

image

షేక్షావలి: సదుం TO వి.కోట
నాగసౌజన్య: NRపేట TO డీటీసీ
శివశంకర: సోమల TO చిత్తూరు మహిళా PS
సుబ్బారెడ్డి: రొంపిచెర్ల TO సీసీఎస్, చిత్తూరు
చిరంజీవి: తవణంపల్లె TO చిత్తూరు 1టౌన్
శ్రీనివాసులు: గుడుపల్లి TO సదుం
వెంకట సుబ్బయ్య: వెదురుకుప్పం TO వీఆర్
NOTE: VRలో ఉన్న శ్రీనివాసరావు(DTC), డాక్టర్ నాయక్(తవణంపల్లె), నవీన్ బాబు(వెదురుకుప్పం), పార్థసారథి(CCS), ఎన్.మునికృష్ణ(CCS)కు బాధ్యతలు అప్పగించారు.