News December 1, 2025
శ్రీకాకుళం: ‘దిత్వా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి’

దిత్వా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి భారీ ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని కోరారు.
Similar News
News February 10, 2026
శ్రీకాకుళం: పాము కాటుతో వ్యక్తి మృతి

పొందూరు(M) తుంగపేట ఎస్సీ కొలనిలో ఉంటున్నా చెందిన ఆనందరావు సోమవారం పాముకాటుతో మృతి చెందారు. ఆనందరావు సోమవారం తన పొలంలో మినప చేనును ఇంటికి తీసుకువస్తుండగా దారిలో పాము కాటేసింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్లో చెప్పాగా వారు 108కు సమాచారం ఇవ్వడంతో పొందూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాగా అప్పట్టికే ఆయన మృతి చెందారు. ఈయన జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. స్వగ్రామం సంతకవిటి (M) సిరిపురం పంచాయతీ యాగాటిపేట.
News February 10, 2026
SKLM: కలెక్టర్ పీజీ ఆర్ఎస్కు 145 దరఖాస్తులు

అర్జీలు త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి SV లక్ష్మణమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో 145 దరఖాస్తులు సమర్పించారు. రెవెన్యూ భూ సమస్యలు తాగునీటి సమస్యలు మున్సిపల్ పంచాయతీరాజ్తో పాటు వివిధ సమస్యలకు సంబందించిన అర్జీలు సమర్పించినట్లు ఆయన అన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News February 10, 2026
SKLM: కలెక్టర్ పీజీ ఆర్ఎస్కు 145 దరఖాస్తులు

అర్జీలు త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి SV లక్ష్మణమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో 145 దరఖాస్తులు సమర్పించారు. రెవెన్యూ భూ సమస్యలు తాగునీటి సమస్యలు మున్సిపల్ పంచాయతీరాజ్తో పాటు వివిధ సమస్యలకు సంబందించిన అర్జీలు సమర్పించినట్లు ఆయన అన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


