News April 28, 2024
శ్రీకాకుళం: ACCIDENT.. 19 ఏళ్ల యువకుడు మృతి

శ్రీకాకుళం జిల్లా గార మండలం తూలుగు కూడలి సమీపంలో సీఎస్పీ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గార గ్రామానికి చెందిన ఓం దత్తకుమార్(19) ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మినీ లగేజి వాహనం ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. SI కృష్ణ ప్రసాద్ కేసునమోదు చేశారు.
Similar News
News April 15, 2026
భోగాపురం ఎయిర్పోర్ట్కు ఈ-బస్సులు సిద్ధం

APSRTC భోగాపురం ఎయిర్పోర్ట్ రవాణాపై దృష్టి సారించింది. విశాఖకు రానున్న 100 ఈ-బస్సుల్లో 20-30 భోగాపురం ఎయిర్పోర్టుకు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కేటాయించే ఈ-బస్సులను కూడా ఎయిర్పోర్ట్ రూట్లో వినియోగించనుంది. ఉత్తరాంధ్రలోని కీలక ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్కు ఈ-బస్సులు నడపడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు RTC సిద్ధమవుతోంది.
News April 15, 2026
భోగాపురం ఎయిర్పోర్ట్కు ఈ-బస్సులు సిద్ధం

APSRTC భోగాపురం ఎయిర్పోర్ట్ రవాణాపై దృష్టి సారించింది. విశాఖకు రానున్న 100 ఈ-బస్సుల్లో 20-30 భోగాపురం ఎయిర్పోర్టుకు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కేటాయించే ఈ-బస్సులను కూడా ఎయిర్పోర్ట్ రూట్లో వినియోగించనుంది. ఉత్తరాంధ్రలోని కీలక ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్కు ఈ-బస్సులు నడపడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు RTC సిద్ధమవుతోంది.
News April 15, 2026
భోగాపురం ఎయిర్పోర్ట్కు ఈ-బస్సులు సిద్ధం

APSRTC భోగాపురం ఎయిర్పోర్ట్ రవాణాపై దృష్టి సారించింది. విశాఖకు రానున్న 100 ఈ-బస్సుల్లో 20-30 భోగాపురం ఎయిర్పోర్టుకు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కేటాయించే ఈ-బస్సులను కూడా ఎయిర్పోర్ట్ రూట్లో వినియోగించనుంది. ఉత్తరాంధ్రలోని కీలక ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్కు ఈ-బస్సులు నడపడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు RTC సిద్ధమవుతోంది.


