News February 8, 2025
సంగారెడ్డి: 10th ఎఫ్ఏ మార్కుల రికార్డుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఎఫ్ఏ మార్కుల రికార్డుల పరిశీలనకు పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20వ తేదీ వరకు అన్ని పాఠశాలలను సందర్శించి రికార్డుల పరిశీలన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సుమారుగా 70 పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Similar News
News February 16, 2026
AIపై చర్చించేందుకు ప్రపంచాన్ని ఏకం చేస్తున్నాం: మోదీ

ఢిల్లీలో ఇవాళ్టి నుంచి జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు వస్తున్న వరల్డ్ లీడర్లు, పారిశ్రామిక దిగ్గజాలు, ఆవిష్కర్తలు, పరిశోధకులకు ప్రధాని మోదీ స్వాగతం చెబుతూ ట్వీట్ చేశారు. ‘AIపై చర్చించేందుకు ప్రపంచాన్ని ఏకంగా చేస్తున్నాం. అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషమే ధ్యేయంగా సర్వజన హితం, సర్వజన సుఖం థీమ్తో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. AI వినియోగంలో భారత్ ముందుంది’ అని పేర్కొన్నారు.
News February 16, 2026
HYD: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్తో వీటిని భర్తీ చేయనున్నారు. HYD సిటీ డివిజన్లో 10, HYD స్కార్ట్ డివిజన్లో 8, HYD సౌత్ ఈస్ట్ 16, సికింద్రాబాద్ డివిజన్లో 54 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం నెలకు రూ.12,000-29,380, వయసు 18-40 ఉండాలి.
News February 16, 2026
HYD: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్తో వీటిని భర్తీ చేయనున్నారు. HYD సిటీ డివిజన్లో 10, HYD స్కార్ట్ డివిజన్లో 8, HYD సౌత్ ఈస్ట్ 16, సికింద్రాబాద్ డివిజన్లో 54 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం నెలకు రూ.12,000-29,380, వయసు 18-40 ఉండాలి.


