News March 9, 2025

సూర్యాపేట: జిల్లాలో విద్యుత్ సమస్యల్లేవు: కలెక్టర్

image

SRPT జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాల్టీలు, 819 హ్యాబిటేషన్స్‌లలో 2.27 లక్షల గృహాలు ఉన్నాయని 705 అవాసాలు గ్రీన్,79 ఆరెంజ్, 32 ఎల్లో, 4 ఆవాసాలు రెడ్ జోన్‌లలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. శనివారం ఉమ్మడి నల్గొండలో తాగు నీటిపై నిర్వహించిన సమీక్షలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిచామన్నారు. జిల్లాలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.

Similar News

News January 24, 2026

HYD: బీజేపీ కార్పొరేటర్ కన్నుమూత

image

గ్రేటర్ హైదరాబాద్ BJPలో తీవ్ర విషాదం నెలకొంది. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండే చంపాపేట కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగా మధుసూదన్ రెడ్డి చనిపోయారు. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పార్టీ శ్రేణులు, ఇతర పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

News January 24, 2026

HYD: బీజేపీ కార్పొరేటర్ కన్నుమూత

image

గ్రేటర్ హైదరాబాద్ BJPలో తీవ్ర విషాదం నెలకొంది. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండే చంపాపేట కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగా మధుసూదన్ రెడ్డి చనిపోయారు. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పార్టీ శ్రేణులు, ఇతర పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

News January 24, 2026

పరిశ్రమల స్థాపనకు సంపూర్ణ సహకారం: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. శనివారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో ప్రకాశం, మార్కాపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలతో కలెక్టర్ మాట్లాడారు. చీమకుర్తి, దర్శి, పొదిలి ప్రాంతాలలో సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.