News November 14, 2025
జూబ్లీహిల్స్ BYPOLL.. ఎవరు గెలుస్తారు..?

ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ BYPOLL ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. కాగా ఈ ఎన్నికను CONG, BRSలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఏకంగా CMయే BRS సిట్టింగ్ సీట్ కోసం ప్రచారం చేశారు. అలాగే అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించేందుకు ఉమ్మడి కరీంనగర్ నుంచీ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, లక్ష్మణ్, తుమ్మల(ఇన్ఛార్జ్)తో పాటు MLAలూ చెమటోడ్చారు. మొత్తంగా ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు..? COMMENT.
Similar News
News November 14, 2025
హైదరాబాద్లో పెరుగుతున్న చలి తీవ్రత!

గ్రేటర్ హైదరాబాద్లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. నేడు తెల్లవారుజామున అత్యల్పంగా శేరిలింగంపల్లి HCU పరిసర ప్రాంతాల్లో 8.8C నమోదు కాగా, రాజేంద్రనగర్లో 10.7, BHEL 11.7, బొల్లారం, మారేడ్పల్లి, గచ్చిబౌలి 11.7, కుత్బుల్లాపూర్ 12.2, జీడిమెట్ల 12.7 సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News November 14, 2025
హైదరాబాద్లో పెరుగుతున్న చలి తీవ్రత!

గ్రేటర్ హైదరాబాద్లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. నేడు తెల్లవారుజామున అత్యల్పంగా శేరిలింగంపల్లి HCU పరిసర ప్రాంతాల్లో 8.8C నమోదు కాగా, రాజేంద్రనగర్లో 10.7, BHEL 11.7, బొల్లారం, మారేడ్పల్లి, గచ్చిబౌలి 11.7, కుత్బుల్లాపూర్ 12.2, జీడిమెట్ల 12.7 సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News November 14, 2025
4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ

4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15వేల కోట్ల వ్యయంతో కర్నూలు, అనంతపురం, కడపలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ సీఎం చంద్రబాబుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఓర్వకల్లులో క్రియేటివ్ సెన్సార్ ఇంక్ సంస్థ ఇమేజ్ సెన్సార్ తయారీ యూనిట్ను స్థాపించనుంది.


