News November 2, 2025
దారుణం.. ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య

TG: వికారాబాద్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుల్కచర్లలో చోటు చేసుకుంది. భార్య, కుమార్తె, వదినను గొంతు కోసి చంపిన వేపూరి యాదయ్య అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో కూతురుపైనా దాడి చేయగా ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పరిగి డీఎస్పీ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 2, 2025
సినీ ముచ్చట్లు

✏ చిరంజీవి ‘మన శంకర్వరప్రసాద్గారు’ నుంచి సెకండ్ సింగిల్ ఈ నెలలోనే వచ్చే అవకాశం.. ఇప్పటికే చార్ట్ బస్టర్గా నిలిచిన ‘మీసాల పిల్ల’ సాంగ్
✏ ఈ నెల 6న రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశం
✏ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆంధ్ర కింగ్ తాలుకా’.. ప్రమోషన్స్ మొదలు పెట్టనున్న టీమ్
✏ కిరణ్ అబ్బవరం ‘K-RAMP’ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు.. రేపు సక్సెస్ సెలబ్రేషన్స్
News November 2, 2025
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు విజయావకాశాలు: Lok Poll సర్వే

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని Lok Poll సర్వే తెలిపింది. 3,100 మందిపై సర్వే చేయగా 44% మంది కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారని పేర్కొంది. బీఆర్ఎస్కు 38శాతం, బీజేపీ 15శాతం, ఇతరులు 3శాతం ప్రభావం చూపుతారని వెల్లడించింది. నిన్న విడుదలైన <<18171588>>కేకే సర్వేలో<<>> బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఉపఎన్నిక ఈ నెల 11న జరగనుంది.
News November 2, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో 16 ఉద్యోగాలు

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<


