News April 27, 2024

30న టంగుటూరు రానున్న సీఎం జగన్

image

ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచార సభ ఈ నెల 30న ఉదయం 10 గంటలకు టంగుటూరులో జరగనున్నట్లు రాష్ట్ర మంత్రి, కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. వైసీపీ శ్రేణులు ముందుగా కొండపిలో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని షెడ్యూలు విడుదల చేశారు. అయితే సీఎం పర్యటనకు, జన సమీకరణకు టంగుటూరు అనుకూలంగా ఉంటుందని భావించి మార్చినట్లు మంత్రి సురేశ్ తెలియచేశారు.

Similar News

News April 12, 2026

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

image

ప్రకాశం జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. అద్దంకి మండలం ధర్మవరంలో RMP డాక్టర్‌ మేడగం కోటిరెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న CI సుబ్బరాజు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 12, 2026

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

image

ప్రకాశం జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. అద్దంకి మండలం ధర్మవరంలో RMP డాక్టర్‌ మేడగం కోటిరెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న CI సుబ్బరాజు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 12, 2026

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

image

ప్రకాశం జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. అద్దంకి మండలం ధర్మవరంలో RMP డాక్టర్‌ మేడగం కోటిరెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న CI సుబ్బరాజు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.