News November 12, 2025
రాష్ట్రంలో 78శాతం కరెంటు పరిగి నుంచే!

పరిగి పక్కన ఉన్న నాజీరాబాద్ విండ్ ఫామ్ రాష్ట్రంలోనే అతిపెద్ద గాలి కరెంటు ప్రాజెక్టు ఇది. రూ.600 కోట్లతో మైత్రా ఎనర్జీ సంస్థ దీన్ని కట్టింది. 48 మరలతో 100.8MW కరెంటు ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రంలో గాలితో వచ్చే కరెంటులో 78% ఇక్కడి నుంచే వస్తుంది. 125 మీటర్ల ఎత్తులోని ఈ టవర్లు గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు కీలకంగా మారాయి. ప్రభుత్వం పెట్టుకున్న 4,500 మోగా వాట్ల లక్ష్యానికి ఇదే ఆధారం.
Similar News
News November 12, 2025
సికింద్రాబాద్లోని NIEPMDలో ఉద్యోగాలు

సికింద్రాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (<
News November 12, 2025
అయ్యప్ప మాల ఎవరు ధరించకూడదు?

తల్లిదండ్రులు మరణించినప్పుడు పన్నెండు నెలలు సూతకం కారణంగా దీక్షను, యాత్రను విరమించాలి. ఇంట్లో నూతన శిశువు జన్మించినా లేదా స్త్రీలు ఏడో నెల గర్భవతులైనా పురుషులు దీక్ష తీసుకోకూడదు. అనుకోని అశుభాలు సంభవిస్తే దీక్ష విరమించి, తిరిగి దీక్ష చేయాలనుకుంటే 41 రోజులు పూర్తయ్యేలా చూసుకోవాలి. స్త్రీలలో 10 ఏళ్లలోపు బాలికలు, రుతుక్రమం కానివారు, రుతుక్రమం ఆగిపోయినవారు మాత్రమే దీక్షకు అర్హులు. <<-se>>#AyyappaMala<<>>
News November 12, 2025
తణుకు: కూతురి హత్య కేసులో తల్లిదండ్రులు అరెస్ట్

తణుకు మండలం ముద్దాపురంలో మూడేళ్ల కిందట యువతి సజీవ దహనం కేసులో ఆమె తండ్రితో పాటు సవతి తల్లిని బుధవారం తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కృష్ణ కుమార్ వివరాల మేరకు.. యువతికి చెందిన ఆస్తి కోసం సవతి తల్లి ముళ్లపూడి రూప, శ్రీనివాసు ఆమెను సజీవదహనం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అప్పట్లో పనిచేసిన పోలీసు అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.


