News August 5, 2024

ఇంటర్ పరీక్ష రాసిన విద్యార్థులకు అలర్ట్

image

నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ కోసం 2024 అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది. 2024 ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలు పాస్ అయిన వారు కొత్తగా అప్లై చేసుకోవచ్చంది. దీంతో పాటు ఇప్పటికే ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన వారు కూడా తమ అప్లికేషన్లను రెన్యువల్ చేసుకోవచ్చని తెలిపింది. scholarship.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News April 19, 2026

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

image

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. లూసియానాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 1-14 ఏళ్ల వయసు ఉన్న 8 మంది పిల్లలు మరణించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 6AMకు కాల్పులు జరిగాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయని ష్రీవ్‌పాన్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2026

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

image

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. లూసియానాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 1-14 ఏళ్ల వయసు ఉన్న 8 మంది పిల్లలు మరణించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 6AMకు కాల్పులు జరిగాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయని ష్రీవ్‌పాన్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2026

అమెరికాలో కాల్పులు.. 8 మంది పిల్లలు మృతి

image

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. లూసియానాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 1-14 ఏళ్ల వయసు ఉన్న 8 మంది పిల్లలు మరణించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం 6AMకు కాల్పులు జరిగాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయని ష్రీవ్‌పాన్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.