News May 7, 2025
పిల్లల ఆపరేషన్ ఉంది ఉండనివ్వండి.. పాకిస్థానీ వేడుకోలు

తన పిల్లల ఆపరేషన్ కోసం ఓ పాకిస్థానీ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. పుట్టుక నుంచి పిల్లలు గుండె సమస్యతో బాధ పడుతున్నారని మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు పాకిస్థానీలు భారత్ నుంచి వెళ్లాలని ఆదేశించడంతో ఆపరేషన్ కాకుండానే వెళ్లాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటి వరకూ చికిత్స కోసం ₹కోటి ఖర్చైందని, ఆపరేషన్ జరిగేలా చూసి పిల్లల ప్రాణాలు కాపాడాలని అభ్యర్థిస్తున్నాడు.
Similar News
News February 13, 2026
స్వదేశీ ఆపిల్స్ను గుర్తించండిలా!

ఆరోగ్యానికి మేలు చేసే <<19126815>>స్వదేశీ<<>> ఆపిల్ పండ్లను ఇలా గుర్తించవచ్చు. స్వదేశీ ఆపిల్స్ సహజమైన రంగులో తక్కువ మెరుపుతో ఉంటాయి. వీటిపై విదేశీ రకాల వలె కృత్రిమ మైనం పూత ఉండదు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన రాయల్ డెలీషియస్, పసుపు రంగు గోల్డెన్ డెలీషియస్, కశ్మీర్ స్పెషల్ అంబ్రి రకాలు మన దేశంలో ప్రసిద్ధి. తాజాదనం, రుచి కోసం వీటిని ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు తెలుపుతున్నారు. share it
News February 13, 2026
2029లో రాహుల్ PM.. తొలుత చేసే పని ఇదే: మాణికం ఠాగూర్

2029లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ PM అవుతారని ఆ పార్టీ MP మాణికం ఠాగూర్ అభిప్రాయపడ్డారు. ఆయన అధికారంలోకి రాగానే పాలనలో పాతుకుపోయిన ‘సీక్రెసీ కల్చర్’ను రూపుమాపేలా గైడ్లైన్స్ తీసుకొస్తారని చెప్పారు. దేశ ప్రయోజనాలు, ఆర్మీ గౌరవాన్ని కాపాడడం ముఖ్యమే అయినప్పటికీ.. పాలనలో పారదర్శకత కూడా ఉండాలని పేర్కొన్నారు. ఇది రాజకీయం కాదని.. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ప్రజల హక్కని వ్యాఖ్యానించారు.
News February 13, 2026
ఎగ్జిమ్ బ్యాంక్లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

<


