News June 17, 2024
భారీగా పెరిగిన రైలు ప్రమాద మృతులు

పశ్చిమ బెంగాల్ న్యూజల్పాయిగుడిలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. తొలుత ఐదుగురు చనిపోగా, ఇప్పుడు మృతుల సంఖ్య 15కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 60 మందికిపైగా ప్రయాణికులకు గాయాలైనట్లు తెలిపారు. అటు మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
Similar News
News January 24, 2026
Grok సేవలకు అంతరాయం

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ Grok సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రోక్ యాప్, ట్విటర్లోలోనూ అందుబాటులో లేదు. ‘హై డిమాండ్ కారణంగా గ్రోక్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. వాటిని సరిచేసేందుకు మేము కృషి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా మీకు సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని xAI సంస్థ తెలిపింది.
News January 24, 2026
అరుణోదయ స్నానం ఆచరిస్తూ పఠించాల్సిన మంత్రం ఇదే..

“యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి’’
తెలిసీ, తెలియక చేసిన పాపాలు, తప్పుల వల్ల వచ్చిన రోగాలు, శోకాలన్నీ ఈ సప్తమి స్నానంతో నశించుగాక! అని దీనర్ధం.
News January 24, 2026
గుంటూరు జిల్లాలో 45 పోస్టులకు నోటిఫికేషన్

AP: గుంటూరు జిల్లా వైద్యారోగ్యశాఖ 45 <


