News August 13, 2025
MBNR: తాను లేరు… కానీ మరో ఎనిమిది మందిలో ఊపిరై నిలిచారు!

జీవితం అంతం అయినా.. మరొకరికి జీవం పోసే గొప్ప అవకాశం అవయవదానం. తాను కన్నుమూసినా.. మరో 8 మందికి ప్రాణం పోశాడు రాజాపూర్ మండలానికి చెందిన విస్లావత్ కుమార్. 2020 సెప్టెంబర్ 18న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో 2 రోజులు పోరాడి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేయటంతో నేడు మరో 8 మందిలో కుమార్ను చూసుకుంటున్నారు.
#నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం
Similar News
News March 11, 2026
హైదరాబాద్లో హై టెన్షన్ తీర్పు

BRS నుంచి గెలిచి పార్టీ మారారనే ఆరోపణలు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి వాదనలు విన్న స్పీకర్ తీర్పు హై టెన్షన్ థ్రిల్లర్ను తలపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఈనెల 12లోపు నిర్ణయం ప్రకటించాలి. ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ MLA దానాన్ని అనర్హుడిగా ప్రకటిస్తారా? క్లీన్ చిట్ ఇస్తారా? లేదా మరోసారి పొడిగిస్తారా? కాసేపట్లో తేలనుంది.
News March 11, 2026
హైదరాబాద్లో హై టెన్షన్ తీర్పు

BRS నుంచి గెలిచి పార్టీ మారారనే ఆరోపణలు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి వాదనలు విన్న స్పీకర్ తీర్పు హై టెన్షన్ థ్రిల్లర్ను తలపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఈనెల 12లోపు నిర్ణయం ప్రకటించాలి. ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ MLA దానాన్ని అనర్హుడిగా ప్రకటిస్తారా? క్లీన్ చిట్ ఇస్తారా? లేదా మరోసారి పొడిగిస్తారా? కాసేపట్లో తేలనుంది.
News March 11, 2026
జూన్ 2నే వరంగల్ కలెక్టరేట్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినొత్సవం రోజునే వరంగల్ నూతన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీసెస్ కాంప్లెక్స్(ఐడీవోసీ) ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. HYDలో మంగళవారం జరిగిన జిల్లా మంత్రి సమావేశంలో ఉమ్మడి జిల్లాలో పురోగతిలో ఉన్న అభివ్భద్ది పనులపై సమీక్షించారు. కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, అండర్ డ్రైనేజీ పనుల శంకుస్థాపన, భద్రకాళీ పనులను వేగంగా పూర్తి చేసి జూన్ 2న ప్రారంభించనున్నట్లు సమాచారం.


