News March 31, 2024
యుద్ధప్రాతిపదికన పెన్షన్లు పంపిణీ చేయాలి: అచ్చెన్నాయుడు

AP: సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఒకటో తేదీనే యుద్ధప్రాతిపదికన పెన్షన్లు పంపిణీ చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వాలంటీర్లను వైసీపీ ప్రచారానికి వాడుకోవడం వల్లే వారిని పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించిందన్నారు. వారు సస్పెన్షన్కు గురి కావడానికి సీఎం జగన్ కారణమయ్యారని విమర్శించారు.
Similar News
News February 18, 2026
ఇంటర్వ్యూతో హైదరాబాద్ ECILలో ఉద్యోగాలు

HYDలోని <
News February 18, 2026
రాష్ట్రంలో నేటి నుంచి శనగల కొనుగోళ్లు ప్రారంభం

AP: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి శనగల కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. రబీలో 3.25 లక్షల హెక్టార్లలో పంట సాగవగా.. 3.77 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని ప్రభుత్వ అంచనా. కేంద్రం ఆదేశాలతో కనీస మద్దతు ధరల పథకం కింద 94,500 టన్నుల శనగలను కొనుగోలు చేయనున్నారు. పంట అమ్మకానికి అన్నదాతలు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని, పంట కొనుగోలు చేసిన 15 రోజుల్లో నగదు చెల్లిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
News February 18, 2026
FSLలో ఉద్యోగాలపై బిగ్ అప్డేట్

TG: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలపై TSLPRB కీలక అప్డేట్ ఇచ్చింది. 3,760 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, పరీక్షలకు ఎంపికైన వారి వివరాలను <


