News May 2, 2024
కార్పోరేట్ సరికొత్త ట్రెండ్.. ఆఫీస్ పికాకింగ్

కరోనాతో వర్క్ ఫ్రంహోమ్ అలవాటైన ఉద్యోగులను ఆఫీసు రప్పించేందుకు కార్పోరేట్ సంస్థలు కొత్త ట్రెండ్ను అనుసరిస్తున్నాయి. పని చేసే ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణం కల్పించి, ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించడమే ‘ఆఫీస్ పికాకింగ్’ ట్రెండ్. ఉద్యోగులను రప్పించేందుకు ఆఫీసులో ఇంటి తరహా వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అయితే దీని వల్ల ఫ్రెషర్లు, జూనియర్ ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News December 13, 2025
సమస్త సృష్టిని తనలో లయం చేసుకోగల సంగ్రహుడు

ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః|
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః||
ఇంద్రుని సోదరుడు ఉపేంద్రుడు, పొట్టి రూపుడైన వామనుడు, అతి పొడవైన ప్రాంశువు.. ఇవన్నీ విష్ణు నామాలే. ఆయన చేసే పనులు ఎన్నడూ వ్యర్థం కావు. పవిత్రమైన ఆయన బలమైనవాడు. అతీంద్రుడు. సమస్త సృష్టిని తనలో లయం చేసుకోగల సంగ్రహుడు. మన యోగ్యతను బట్టి పునర్జన్మలు ఇస్తాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 13, 2025
IIMC 51పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (<
News December 13, 2025
₹6,74,920 కోట్లతో రైల్వే లేన్లు: అశ్వినీ వైష్ణవ్

దేశంలో రైల్వే వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 2009-14 మధ్య 7,599 KM న్యూ ట్రాక్ వేస్తే, 2014-24 వరకు తాము 34,428 KM నిర్మించామని తెలిపారు. ₹6,74,920 కోట్లతో కొత్త రైల్వే లేన్లు, మల్టీ ట్రాకింగ్, గేజ్ కన్వర్షన్ చేపట్టామన్నారు. ఇప్పటికే 12,769 KMల నిర్మాణం పూర్తయిందన్నారు. పెరుగుతున్న సరకు రవాణా దృష్ట్యా నెట్వర్క్ కెపాసిటీ పెంచుతున్నామని చెప్పారు.


